విషతుల్యమవుతున్న తాగునీరు – చోద్యం చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
— వడ్డేపల్లి మల్లేశందేశ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాలంలో, ప్రజలకు కనీసమైన శుద్ధమైన తాగునీటిని అందించలేకపోవడం అత్యంత విచారకరం. గణాంకాలు కలుషిత నీటి భయానక దృశ్యాన్ని చూపుతుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో...
